Mydanam lothulloki (Telugu) - 2003 - Chirukaanuka

Mydanam lothulloki (Telugu) - 2003

Regular price ₹ 60.00

బుచ్చిబాబు 'చివరికి మిగిలేది'లో దయానిధి అస్తిత్వానికి ప్రేమించలేకపోవడం పునాది. చలం 'మైదానం'లో
రాజేశ్వరి అస్తిత్వానికి ప్రేమించబడకపోవడం పునాది. మైదానంలోని ముఖ్యమైన వ్యక్తులు : రాజేశ్వరి, ఆమె
భర్త, మామ, అమీర్‌, మీరా. ముఖ్య సంఘటనలు : రాజేశ్వరి అమీర్‌తో మైదానంలోకి లేచిపోవడం, మీరాతో
పరిచయం, గర్భం, గర్భస్రావం, అమీర్‌ మరణం, రాజేశ్వరి జైలుకెళ్ళడం మొదలగునవి. ఈ నవలని అర్థం
చేసుకునేందుకు యిందులోని వివిధ సన్నివేశాల వివరణా కాలక్రమాన్ని గుర్తించడం ముఖ్యం. ప్రధానంగా ఈ
నవలని చలం జైలులోని రాజేశ్వరి ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా వివరిస్తాడు. అమీర్‌ రాజేశ్వరుల కలయిక తర్వాత వాళ్ళు
లేచిపోవడంతో ఈ ఫ్లాష్‌బ్యాక్‌ వివరణ ప్రారంభమవుతుంది. ఈ నవలకు ఇది మూలసంఘటన.

  • Author: aduluru Raghau Ramaraju
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 96 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out